Monday, August 22, 2011

జగన్ వ్యతిరేకులను కలుపుతుందేమిటి?

జగన్ వ్యతిరేకులను కలుపుతుందేమిటి? చంద్రబాబు, రామోజీ, రాధాక్రిష్ణలనైతే కులం కలుపుతుందనుకోవచ్చు. వీరికి తోడు ఆ మురళీమొహన్లు, సుజనా చౌదరీలు..వీళ్ళకి కులమే బలం. ఇక బొత్సా, డి. ఎస్, చిరులు..ప్రాంతాలు వేరైనా కులం రొచ్చులో పందుల్లా కలిసిపోయారు. ఎలగైనా కాపులంతా కలిసి సి. ఎం పోస్టుకి నామినేట్  అవ్వాలని ఆశపడుతున్నారు. మరి ఇక మిగిలింది మన బ్లాగువీరులు. మాటిమాటికి "దిక్కులేని చావు చచ్చాడు" అని సంతోషపడిపోతుంటారు..ఆయన దిక్కులేని చావు చావకముందు ఇప్పుడు అవినీతికి వ్యతిరేకంగా పొరాడుతున్నట్తు పోసులుకొడుతున్న ఈ గుంటనక్కలకి బతికిండగానే నరకం చూపించాడని మరిచిపొయినట్టున్నారు. ఇక వీళ్ళ వ్యక్తిగతజీవితాల్లో ఎంత నీతిగా బతుకుతున్నరో వాళ్ళకే తెలుసు. రాజకీయంగా ఎదుర్కోలేక రెందుసార్లు చావు దెబ్బ తిని, ఎటూ పాలుపోక, అడ్డదార్లో అర్ధరాత్రి లక్షలకోట్లకి పడగలెత్తిన "గురుభాయి" పుత్రరత్నాలతో చేతులుకలిపి దొంగదెబ్బ తీసి చంపి,ఊపిరిపీల్చుకుని చావుతప్పి కన్నులొట్టబొయింట్లు బతుకుతున్నారు ఆ వెన్నుపోటు వీరులు.కొంపతీసి "దిక్కులేని చావు చచ్చాడు" అని సునకానందం పొందుతున్న ఈ బ్లాగర్లని కలిపుతుంది కూడా కులమేనా ?